శనివారం జరిగిన TPCC Chief Revanth Reddy’s visit టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన నేపధ్యంలో ఉప్పల్ కాంగ్రెస్ లో విబేధాలు బయటపడ్డాయి. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అంతర్గత కలహాలు బయటపడ్డాయి. రాగిడి లక్ష్మారెడ్డి పోస్టర్ ను కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి వర్గీయులు చింపడంతో ఘర్షణ జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు.